Home » JanaSena Party
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ను ఐసీయూ నుంచి సాధారణ రూమ్కి తరలించారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా ప్రమాదం జరిగింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమ, మంగళవారాల్లో అల్లూరి జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసి, ఎకో టూరిజంపై సమీక్షించనున్నారు
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,
పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివా
జనసేనను రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్కల్యాణ్ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్ రేట్ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ
పీలోని పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి ప్రస్తావించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. అంటూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పారు.
సినిమా వేరు, రాజకీయాలు వేరు.. నువ్వు రాజకీయాలకు పనికి రావు.. అంటే పవన్ ఊరుకుంటాడా.. ఎక్కడ నెగ్గాలో ... ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషికి సినిమాలు.. రాజకీయాలు వేరు కాదు.. దేన్నైనా పట్టి మెడలు వంచి దారికి తెచ్చుకోవటమే ఆయనకు తెలుసు...
Pawan Kalyan: అనతికాలంలోనే జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మలిచారు. ఏపీ రాజకీయాల్లో పవన్ పెను మార్పులు తీసుకు వచ్చారు. తాను నమ్ముకున్న చాణిక్య నీతి ప్రకారం నడుస్తూ ఓ రికార్డు క్రియేట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ఎలా అయ్యారు. 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు తేడా ఏమిటి.. పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో ఏం సాధించింది.