Home » Kerala
కేరళ, సర్వీసెస్ జట్లు సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు చేరుకు న్నాయి.
కేరళలో సమృద్ధిగా ఉన్న థోరియం నిక్షేపాలను సద్వినియోగం చేసుకొని తమ రాష్ట్రానికి విద్యుత్ను సరఫరా చేయాలని కేంద్రమంత్రి మనోహర్ ఖట్టర్ను ఆ రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి కృష్ణణ్కుట్టి కోరారు.
వయనాడ్లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే.
శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది.
ఎంతో రుచిగా ఉండే అయ్యప్ప స్వామి ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అయితే, దీనికి ప్రత్యేకించి ఈ రుచి రావడం వెనుక ఓ కారణం ఉంది...
కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆమె ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన స్థానానికి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ పోటీలో ప్రియాంక గాంధీ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతుంటాయి. కర్ణాటకలో ఇలా ఓ ప్రమాదం జరిగింది. కారు రివర్స్ చేస్తోండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీ కొంది.
కేరళలో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు అంబులెన్స్లో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోడ్డుపై అన్ని వాహనాలూ అంబులెన్స్కి దారిచ్చాయి. అయితే ఓ కారు యజమాని మాత్రం అంబులెన్స్ డ్రైవర్కు చుక్కలు చూపించాడు.
వయనాడ్ రూరల్ ఏరియాలో ఉదయం నుంచి పోలింగ్ బూత్లకు ఓటర్లు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్బన్ ప్రాంతాల్లో కాస్త మందకొడిగా పోలింగ్ మైదలైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూడీఎఫ్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.