Home » Madanapalle
గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.
కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.
మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.
నష్టపరిహారం అందే వరకు జాతీయ రహదారి(ఎనహెచ) చేపట్టరాదని భూబాధితులు డిమాండ్ చేశారు.
నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది.
అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానం లో పనిచేస్తున్న నర్సుల ఉద్యోగాలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 115ను రద్దు చేసి సమస్యలు తక్షణం పరి ష్కరించాలని బాధిత నర్సులు డి మాండ్ చేశారు.
విజయవాడలో వరద బాధితులకు సరుకులు, గ్యాస్ స్టౌవ్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడాపోటీ ల్లో రాణించాలని మదనపల్లె ఎంఈవో రాజగోపాల్ పేర్కొన్నారు.
కాంట్రాక్టు నర్సులుగా గత పదకొండేళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలు తక్షణం పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మదనపల్లె మండలంలో సర్వే పనులు సక్రమంగా జరగడం లేదని ఆలస్యమవుతున్నాయన్న ఫిర్యాదుపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు.