Home » Mamata Banerjee
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బుధవారంనాడు బడ్జెట్ సమర్పణ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వస్తున్నప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదని మమతా బెనర్జీ ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.
ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చోరబాట్లుదారులను బీఎస్ఎఫ్ ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని బీఎస్ఎఫ్ డైరెక్టర జనరల్ రాజీవ్ కుమార్ కు ఆమె విజ్జప్తి చేశారు.
మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు టీఎంసీ చీఫ్ను జైలుకు పంపుతామని. చట్ట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటామని సువేందు అధికారి అన్నారు.
'ఇండియా' కూటమి పనితీరుపై మమతా బెనర్జీ గతవారంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వస్తే కూటమికి సారథ్యం వహిస్తానన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని, దానిని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని గద్దె దించాలంటే.. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలనే డిమాండ్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.
బంగ్లాదేశ్లో కొందరు చేస్తున్న రొచ్చగొట్టే ప్రకటనలకు స్పందించ వద్దని, ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రజలకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.