Home » Manmohan Singh
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
మన్మోహన్ సింగ్ భార్య గుర్శరణ్ కౌర్, ఆయన ముగ్గురు కుమార్తెలు ఉపిందర్, దామన్, అమృత్ తదితరులు దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్లో మరణించగా, శుక్రవారం బోధ్ నిగమ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ప్రధాని భౌతికకాయానికి సైనికాధికారులు నివాళి అర్పించారు.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో ఉదయం 11:45 గంటలకు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది.
హైదరాబాద్ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.
దివాలా అంచున ఉన్న దేశానికి కొత్త దిశ చూపి దశ మార్చిన ఆర్థిక మాంత్రికుడు, నిష్కళంక పాలకుడు.. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వవ్యాప్త అశ్రునివాళుల మధ్య శనివారం శాశ్వత స్మృతిపథానికి చేరుకోనున్నారు.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవితం భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయక పాఠంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Congress Honors Manmohan Singh While Overlooking P.V. Narasimha Rao's Legacy
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓ మహోన్నత వ్యక్తి అని, అసలైన రాజనీతిజ్ఞుడని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) పేర్కొంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లో న్యాయం ఉందని, ఆ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.