Home » MLA Candidates
అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రశ్నించారు.
పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘పైసాపైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నాం. మా ప్లాట్ల పక్కనే కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎ్సఆర్సీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరమ్మ భూమిని కొనుగోలు చేశారు.
హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్ అని... చీర, గాజులు ఆయనకు పంపాలని కౌశిక్రెడ్డికి మహిళా కార్పొరేషన్..
తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు.