Home » Moinabad farm house
Farmhouse case investigation: ఫామ్హౌస్లో కోడిపందాల కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Farmhouse Case: బీఆర్ఎస్ ఎమ్మెల్స పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్హౌస్ కోడిపందాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చారు పోచంపల్లి.
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సీఎస్ రంగరాజన్పై ‘రామరాజ్యం’ అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు.
మొయినాబాద్(Moinabad)లోని ఓ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ(Mujra Party)ని ఎస్ఓటీ పోలీసులు(SOT police) భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (BRS MLAs Poaching Case) హైకోర్టు నుంచి ..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(BRS MLAs Poaching Case)లో సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ప్రశ్నించే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ తరపు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే జ్వరంతో బాధపడుతున్నందున వాదనలు కొనసాగించేందుకు శరీరం సహకరించడం లేదన్నారు.