Home » Nellore
నెల్లూరు జిల్లా కందుకూరు నడిబొడ్డున సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది.
దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు.
Andhrapradesh: ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించారు. ఈరోజు ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. నియోజవర్గంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
Andhrapradesh: నూతన సంవత్సరంలో పోలవరం పూర్తి చేసుకుంటామని, జలహారం.. సాగరమాల పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణంపేట గ్రామానికి చెందిన మన్నెం ఓబులేసు(60) రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఓబులేసు ఇవాళ ఉదయం పని నిమిత్తం సీతారామపురం మండల కేంద్రానికి బయలుదేరాడు. అయితే గ్రామ శివారుకు చేరుకోగానే ద్విచక్రవాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు.
Andhrapradesh: పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ కొనసాగుతోంది. పీఎస్ఎల్వీసీ- 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువుండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్ఎల్వీసీ - 60 రాకెట్ చేర్చనుంది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి.
‘వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యపై సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవి తప్పుడు కేసు పెట్టారు.
బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.
మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా..
దెయ్యం.. కళ్లకి కనిపించదు. ఉందో.. లేదో.. కూడా నిర్ధారించడం కష్టం. కానీ, ఈ పేరు వింటేనే చాలామందికి హడల్! సినిమాల్లో చూపించినట్లుగా నిర్మానుష్యమైన ప్రాంతాలు, పాడుబడ్డ బంగాళాల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని నమ్ముతుంటారు. కొందరేమో, ఈ కాలంలో కూడా ఆత్మల గోలేంటని కొట్టిపడేస్తారు. ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది నెల్లూరు జిల్లాలో. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై తిరిగేవాళ్లపై దెయ్యం దాడిచేస్తోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ, ఏం జరిగిందంటే..