Home » Nimmakayala China Rajappa
తెలుగుదేశం(Telugu Desham) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) తెలిపారు.
ఏలూరు జిల్లాలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. బత్తులవారిగూడెంలో బహిరంగలో మాజీమంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) ప్రసంగిస్తుండగా సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.
తిరుమల: ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే.. దేవాలయాల్లో ధరలు మాత్రం పెంచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) విమర్శించారు.
కడప: రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరక్కపోగా.. అప్పుల పాలైందని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు.
ప్రారంభం నుంచి కాపులు, బీసీ(BC)లు టీడీపీ (TDP) పార్టీకి అండగా ఉన్నారని, చిరంజీవి (Chiranjeevi) పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను గెలుపు ఖాయమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యతో సీఎం జగన్, ఆయన సతీమణీ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్ డేటా బయటపెట్టమని సీబీఐని కోరాలని..
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటనను అడ్డుకోవడంపై మాజీ హోంమంత్రి చినరాజప్ప (Nimmakayala Chinarajappa) ఆగ్రహం వ్యక్తం చేశారు.