Home » Pakistan
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టోర్నమెంట్ దాదాపుగా సగానికి వచ్చినా దాయాదికి ఇంకా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
పలు దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్కు చేరుకున్నారు. మ్యాచ్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందని అనేక మంది అంచనాలు వేశారు. ఇదే సమయంలో మహా కుంభమేళాలో ఫేమస్ అయిన ఐఐటీ బాబా టీమిండియా ఈ మ్యాచులో గెలవదని జోస్యం చెప్పారు. కానీ ఆయన చెప్పింది తప్పు కావడంతో, ప్రస్తుతం మరో కీలక ప్రకటన చేశారు.
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి ఓడ సరుకులతో బంగ్లాదేశ్కు బయలుదేరింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Champions Trophy: పాకిస్తాన్ను 320 లోపు కట్టడిచేస్తే భారత్కు విజయవకాశాలు మెండుగా ఉంటాయనే కొందరు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ చూసుకుంటే 320 పరుగుల వరకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు.
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఏం చేయబోతుంది.
PCB: మ్యాచ్కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్కు ఇచ్చిపడేస్తున్నారు.
పాకిస్థాన్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా విమానం దిగి వచ్చే ప్రయాణికులు లగేజీలతో బయటికి రావడం సర్వసాధారణం. అయితే ఈ విమానాశ్రయంలో మాత్రం..
Champions Trophy 2025: టీమిండియాతో మ్యాచ్కు రెడీ అవుతున్న పాకిస్థాన్కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆ జట్టు భారత్ ముందు సరెండర్ అవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.