Home » Patna
తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్కుమార్ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.
కుంభమేళా నుంచి అయోధ్య(Ayodhya) వెళుతుండగా పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని హెచ్బీ కాలనీ డివిజన్(HB Colony Division)కు చెందిన కుర్వ రామాంజనేయులు(35) మృతిచెందారు.
గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నారని, ఉద్యమం తదుపరి దశను కూాడా ప్రకటిస్తారని జన్ సురాజ్ వర్గాలు తెలిపాయి.
జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు
కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ అరెస్టు అనంతరం ఆయనను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కిషోర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
Prashant Kishor Arrest: బీహార్లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి.
ప్రొకబడ్డీ లీగ్ టైటిల్ పోరుకు పట్నా పైరేట్స్, హరియాణా స్టీలర్స్ అర్హత సాధించాయి.
ఆ డ్రైవర్ ప్రదర్శించిన గొప్ప సాహసం, ధైర్యం.. 15 మంది ప్రాణాలను కాపాడాలనే తపనతో చూపిన పరిణతిని ఎంత పొగిడినా తక్కువే! ఇద్దరు దుండగులు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడంతో ఓ తూటా డ్రైవర్ పొట్టలోకి దూసుకెళ్లింది.