Home » Prakasam
లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు.
రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.
కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రావిపాడుకు వెళ్లే రోడ్డుపక్కన ఉన్న సుందరయ్యకాలనీ 16 సంవత్స రాలుగా అసంపూర్తిగా ఉంది.
Robbery Gang: ప్రకాశం జిల్లాలో జరిగిన దొంగతనం షాకింగ్కు గురిచేస్తోంది. దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి దొంగతనం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిందితులను పట్టుకుని దొంగల ఆట కట్టించారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
పొదిలి ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసింది. ఆర్థికశాఖ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడంతో ఆ ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వైసీపీ మోసం బయటపడింది.
ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.