Home » Prime Minister
Health Benefits Of Makhana: సంవత్సరంలో కచ్చితంగా 300 రోజులపాటు ఈ సూపర్ ఫుడ్ తింటూ ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తమ డైట్లో చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఈ రెసిపీ తింటే..
మోదీ సెప్టెంబర్లో రిటైర్మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.
ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019లో క్రైస్ట్ చర్చి నగరంపై దాడి అయినా, 2008లో ముంబైపై ఉగ్రవాద దాడులైనా ఒకరటేనన్నారు.
శక్తికాంత దాస్ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నియమాకం అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి టర్మ్ వరకు కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.
Pakistan PM Shehbaz Sharif: చాంపియన్స్ ట్రోఫీ-2025కి అంతా రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి(Gudur Sailesh Reddy) అన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ కూడలిలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
పేటోంగ్టార్న్ షినవత్రా తనకు 400 మిలియన్ డాలర్లు సంపద ఉన్నట్టు జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్కు వివరాలు సమర్పించారు.
పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్ మన్మోహన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు (లోక్సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.