Home » Punjab
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
పంజాబ్కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు బాజిందర్కు సింగ్కు అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2018 నాటి కేసులో మోహాలీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
పంజాబ్ సరిహద్దుల్లోని రైతు నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారు. నిరసనల్లో పాల్గొనేందుకు వెళుతున్న కొందరిని మోహాలీ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో రైతులు ప్రదర్శన జరుపుతున్న రెండు కీలక ప్రాంతాల నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు రైతు నేతలు తెలిపారు. రైతులు తమ గమ్య స్థానాలకు చేరకుండా అడ్డుకునేందుకు పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అమృత్సర్లో ఓ గుడిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బాంబు దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో రికార్డైన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.
హర్యానాకు చెందిన ఒక వ్యక్తి శిరోమణి గురద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్పీజీసీ) సిబ్బందిపై రాడ్తో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
మోహాలీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వాహన పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువత శాస్త్రవేత్త మరణానికి దారి తీసింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న బైక్ పార్కింగ్ గొడవ, క్రమంగా దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి కిందపడి మరణించాడు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
Udta Kerala:చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట మరో కొత్త సవాల్ నిలిచింది. ఇప్పుడు ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది కేరళ. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఇది దక్షిణాదిలోని పక్క రాష్ట్రాల వారికి..