Home » Rajahmundry
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోం
Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
రాజానగరం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాల యం (జీజీయూ)ప్రాంగణంలో రెండు రోజు లపాటు నిర్వహిస్తున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీజీయూ ప్రాంగణంలో ఆదికవి నన్నయ భట్టారక, రాజరాజ నరేంద్ర, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పేరిట మూడు ప్రధాన వేదికలను ముస్తాబుచేసి తెలుగు భాషా సాహితీ ప్రక్రియలను నిర్వహించారు. ప్రధాన వేదిక చెంతనే ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన అయోధ్య బాలరాముడి ఆలయ
ప.గో. జిల్లా: రాజమండ్రిలో బుధవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్లర్ కేవీవీ సత్యనారాయణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను వర్సిటీలో ఆవిష్కరించారు.
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తప్పించుకుందామని పోలీసులపై ఎటాక్ చేస్తే అసలు డొంక కదిలింది.. భీమవరం కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగ నోట్ల ముఠా బయటపడింది. రాజమహేంద్రవరంలో ఈ నెల 12న అర్ధరాత్రి శ్రీకాకుళం పోలీసులపై ఎటాక్ చేసి దొంగ నోట్ల కేసులో నిందితుడు రాపాక ప్ర భాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డిని తీసుకు పో యారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. పోలీసులపై ఎటాక్ చేసి నిందితుడిని ఎత్తు కుపోవడం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అధిక ప్రాధాన్యమిచ్చారని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లాలాచెరువులో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం, శెట్టిబలిజ వెన్నుదన్ను సభ శాసనమండలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాదంటే మాదంటూ రెండు వర్గాలు వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. కెఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యనారాయణ సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తదితరులను బహిష్కరించగా తామే సూర్యనా రాయణను బహిష్కరించినట్టు ఆస్కారరావు తదితరులు చెప్పుకోవడంతో పాటు సూర్యనారాయణకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరానికి చెందిన శ్రీకాంత్రాజును ప్రె
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. దొంగ నోట్ల వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాని నిందితుడిని విడిపించి.. తీసుకు వెళ్లేందుకు ముఠా స్కెచ్ వేసింది.
రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చాడు. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు.