Home » Ramoji Rao
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉండటం, బీపీ నియంత్రణ లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్ నానక్రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు.
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు (Eenadu Groups Chairperson CH Ramoji Rao) సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
మార్గదర్శి నిబంధనలు అతిక్రమించినట్టు తన వద్ద ఆధారాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మార్గదర్శి కేసు(Maragadarsi Case)పై ఏపీ