Home » Road Accident
ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ఢీకొనగా భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Vijayawada: హెల్మెట్ ధరించడంతో.. టిప్పర్ ఢీ కొట్టిన ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డానంటూ సదరు యువకుడితో పోలీసులు ఓ వీడియో చేయించిన.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.
ఓ హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు ఆకస్మాత్తుగా 200 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. దీంతో ఏడుగురు ప్రయాణికులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉండవల్లి(Undavalli) మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru Toll Plaza) సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బండల లోడుతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది.
గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామానికి జూటూరి దావీదు రాజు, మేడాల గోవర్ధన్ ఓ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఐపీడీ కాలనీకి చెందిన నల్లదీపి బలరాం మరో బైక్పై వెళ్తున్నాడు. అయితే వీరంతా ఏటుకూరు సమీపారానికి రాగానే ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
కొండల్లోకి వెళ్లి వాహనాన్ని గోతుల్లోకి దింపాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపి.. ఉ
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. అలాగే ఏపీలోని విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, బోడసింగి పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన లారీ కారు, బైక్కు ఢీ కొట్టింది.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది.