Home » Samajwadi Party
ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి కేవలం 2 సీట్లకే పరిమితం కానుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే పూర్వాంచల్లో 29 సీట్లు ఉండగా బీజేపీ 28, ఎస్పీ-1 సీటు గెలుస్తుందని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సమాజ్వాదీ పార్టీకి జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ కి ఆ పార్టీ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు.
ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు పట్టువిడుపులు లేని ధోరణిలో వ్యవహరించడంతో పొత్తుకు అవకాశాలు దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్లో ఫైనల్గా కాంగ్రెస్కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది.