Home » Schools
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహించిన పరీక్షా ఫలితాలను టీజీసెట్- 2025 చీఫ్ కన్వీనర్ డా విఎస్ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు.
Best School For Kids: పిల్లలను స్కూల్కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.
విద్యార్థుల ముందు గుంజిళ్లు తీశారు. తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మేం బడిలో చదివిస్తాం. మీరూ మీ పిల్లలపై శ్రద్ధ చూపండి’ అని విన్నవించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఇది.
Lokesh support Headmaster: మాట వినడం లేదంటూ విద్యార్థుల విషయంలో ఓ హెడ్మాస్టర్ చేసిన పనిని అభినందించారు మంత్రి లోకేష్. మీ ఆలోచన బాగుంది.. అంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు మంత్రి.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారును కోరింది. ప్రస్తుత పథకంలో అనేక లోపాలున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది.
Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల భైరవుడి చిత్రాన్ని పేరూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీరాములు ఎంతో సుందరంగా చిత్రీకరించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులకు హాలిడేస్ అంటే చాలు ఎగిరి గంతులు వేస్తారు. అయితే, ఫిబ్రవరి చివరిలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఉంటే మరో రోజు మాత్రం రాష్ట్రంలోని కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.