Home » Singapore
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించినా ముఖ్యంగా అక్కడి ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతుంటాయి. రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలుత బ్రూనై పర్యటించిన మోదీ బుధవారంనాడు సింగపూర్లో అడుగుపెట్టారు.
మోదీ సింగపూర్ పర్యటనలో భాగంగా వాంగ్తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోదీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్లో అడుగుపెట్టగానే మోదీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
దిగ్గజ సంస్థల కార్యాలయాలతో అలరారుతూ.. భవిష్యత్లో లక్షలాదిమంది నివసించేలా.. కాలుష్య రహితంగా.. అత్యాధునిక రీతిలో నిర్మించనున్న నాలుగో నగరి (ఫోర్త్ సిటీ)కి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.
సింగపూర్లో తాజాగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్(Corona virus), రాష్ట్రంలో ఇదివరకే వ్యాపించిన జేఎన్1 రకం వైరస్ రూపాంతరమేనని, అందువల్ల కొత్త రకం వైర్సతో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.
విమానయాన ప్రయాణంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లండన్ నుంచి సింగపూర్కు వెళ్లా్ల్సిన ‘సింగపూర్ ఎయిర్లైన్స్’ విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో విమానం అల్లకల్లోలమైంది. కుదుపుల తీవ్రతకు ఒక ప్రయాణీకుడు మృత్యువాతపడ్డాడు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆధ్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్డౌన్స్ నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే గణనీయంగానే తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా..
సింగపూర్లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ “లెర్న్ చెస్ అకాడమీ” మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసింది.
డా. రామ్ మాధవ్ ఇటీవల రచించిన ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పుస్తక పరిచయం & విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో మే 4న ఘనంగా జరిగింది.