Home » Srikakulam
25కు 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారని, వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని, జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారని.. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.
Lokesh Sankharavam: వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.
శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో యువనేత శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు.
Andhrapradesh: భీమిలి నియోజకవర్గంలో జరుగనున్న వైసీపీ ‘‘సిద్ధం’’ ఎన్నికల శంఖారావ సభ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను తీసుకొస్తున్న బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
Andhrapradesh: సీఎం జగన్ మోహన్రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Andhrapradesh: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.
Andhrapradesh: జిల్లాలోని పలాస మండలం మొగిలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు టూరిస్ట్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Andhrapradesh: జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం దవలపేట గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు.
Andhrapradesh: తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగుముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.