Home » Student
ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలో మోహరూనా గ్రామంలోని పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రమ్ మెథడ్ కాలేజీలోని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కడుపు నొప్పి, వాంతులు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో వారు బాధపడుతున్నారు. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన.. చికిత్స అందించినట్లు కాలేజీ అధికారులు వెల్లడించారు.
కోచింగ్ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించింది.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది.
పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తరుణ్ కుమార్, అరుణ్ కుమార్ అనే ఇద్దరు చిన్నారులు రాయ్ చూర్ రామకృష్ణ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంటి వద్ద ఉంచుకొని చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులది.. అందుకే ఆశ్రమంలో వేశారు. తరుణ్ మూడో తరగతి, అరుణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. వీలు చూసుకొని పిల్లల వద్దకు తల్లి వచ్చేవారు. ఇటీవల ఆశ్రమానికి రాగా, చిన్న కుమారుడు తరుణ్ను చూసి ఆశ్చర్యపోయింది.
ఈ చాప్టర్కు సంబంధించిన ప్రశ్నలలో వివిధ సంఘటలకు అంటే బస్సు, రైళ్ల సమయాలు, పెండ్లిరోజు, పుట్టినరోజుల తేదీలు, వివిధ సమావేశాల సమయాలు ఈ విధంగా సమాచారం ఇస్తారు. దానిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని పెళ్లిళ్లు, పుట్టిన రోజుల తేదీలను, రైలు, బస్సు, సమావేశాల సమయాలు మొదలైన వాటికి సమాధానాలు రాబట్టవలసి ఉంటుంది.
ఆధునిక సమాచార వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయడమనేది డిజిటల్ వ్యవస్థపై ప్రధానంగా ఆధారపడి ఉంది. డిజిటల్ సమాచారం, డిజిటల్ కంప్యూటింగ్, డేటాను నిల్వ చేసే వ్యవస్థలు ఇందులో భాగం.
లక్నో ఐఐటీ(IIT Lucknow)లో చదవాలన్న ఓ పేద విద్యార్థి కలను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నెరవేర్చారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా లోకేశ్కు విద్యార్థి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఫీజు విషయం తాను చూసుకుంటానని చదువుపై దృష్టి పెట్టాలంటూ రీట్వీ్ట్ చేశారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఒక్కటే టెన్షన్. సరిగ్గా మరో 48 రోజుల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు ఇది కీలక సమయం.. చాలా మంది విద్యార్థులు చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్లోకి భారీగా వర్షపునీరు చేరి, అక్కడ ఉన్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.