Home » Student
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.4,769 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పోగయ్యాయి. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు మూడేళ్లుగా రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు చేయలేదు.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎండబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్లోని అశోక్నగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.
విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం రూ.వేల కోట్లు బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వాటి పరిస్థితి మెరుగుపడటం లేదు. నియోజకవర్గంలో ఏ వసతి గృహానికి వెళ్లి చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు చెప్పుకునే సమస్యలు కొన్ని అయితే.. చెప్పుకోని సమస్యలు మరెన్నో ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక హాస్టల్ విద్యార్థులు నానా అగచాట్లు పడ్డారు. ఈ ఏడాది ...
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో భోజన, శానిటేషన్ కాంట్రాక్ట్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళా గ్రూపులు తమను సంప్రదిస్తే పనులను అప్పగిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
‘యూజీసీ-నెట్’ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి! ఆ ప్రశ్నపత్రం అసలు లీక్ కాలేదని..
నిర్ణీత గడువులోగా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక మరోసారి రీఅడ్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దిగులుపడుతున్న పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు శుభవార్త.
Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.