Home » Tadepalligudem
Tadepalligudem: ఓ భార్య.. తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో శ్మశానంలో అతడి అంత్యక్రియలు ఆపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రభుత్వం మారిపోయింది.. కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని అనుకుంటే పొరపాటే! ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంజూరు చేసిన టీడీఆర్ బాండ్లపై జరుగుతున్న విజిలెన్స్ తనిఖీల్లో అవినీతి వ్యవహారం బట్టబయలైంది.
జగన్ నివాసం వద్ద ఉన్న రెండు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.
పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్డి వైరస్ దాడి చేయగా.....
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి గతేడాది జూలై 1న ప్రథమంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను, కొత్తగా కట్టేవాటినీ, ప్రతిపాదన దశలో ఉన్నవాటినీ తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
సీఎం చంద్రబాబు పాలనలోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మంత్రి ఎస్.సవిత అన్నారు.
రాష్ట్రంలో 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలైంది. ఆ తర్వాత ఉచితాన్ని ఎత్తేశారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్గా వచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.