Home » Travel
Why Gir National Park is Special : ఇటీవల గిర్ నేషనల్ పార్క్లో ప్రధాన మంత్రి లయన్ సఫారీ దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతో ఆకర్షించింది. మీకూ వన్యప్రాణులు, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇష్టమైతే.. గిర్ నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఈ ప్రాంతాన్ని ఏ సమయంలో సందర్శించాలి.. ఎలా చేరుకోవాలి తదితర విషయాలు..
Telangana Tourism Hyderabad Tour : హైదరాబాద్ సిటీలో లెక్కలేనన్ని చారిత్రక, ప్రసిద్ధి పొందిన ప్రాంతాలున్నాయి. వీటన్నింటిని ఒక్కసారైనా చూడాలని మీరూ కోరుకుంటున్నారా.. వీకెండ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి సిటీ మొత్తం చూసేయాలని ఆశగా ఉందా.. అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం తెచ్చిన ఈ ప్యాకేజీతో మీరు ఒక్క రోజులోనే హైదరాబాద్లోని అన్ని స్పెషల్ ప్లేసెస్ చూడవచ్చు. అదీ కేవలం రూ.380లు ఖర్చుతోనే.. ఎలాగంటే..
Kedarnath Yatra Starts From : భారత్లోని అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర 2025 సంవత్సరానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ యాత్రలో భాగమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు 2025 మే 2న ఉదయం 7 గంటలకు భక్తుల కోసం తెరుస్తారు. శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ CEO విజయ్ ప్రసాద్ తప్లియాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Treking Plan With Friends : ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా.. మీ ట్రిప్ జీవితంలో మరపురాని అందమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోవాలంటే ఈ ప్రదేశాలు చూసేయండి. ఈ సుందరమైన ప్రాంతాల్లో స్నేహితులతో సాహసయాత్ర చేశారంటే.. ఆ థ్రిల్ ఇంకెక్కడా దొరకదు..
IRCTC Andaman Tour 2025: ఏకాంతంగా మెత్తటి ఇసుక తిన్నెలపై ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరించాలనుందా.. అందుకోసం మనదేశంలోనే ఓ అద్భుతమైన ప్రాంతం ఉంది. అది, మరేదో కాదు. ఆహ్లాదకరమైన అండమాన్ నికోబార్ దీవులు. అంతదూరం ఎలా వెళ్లగలం. చాలా ఖర్చవుతుందే అని సంకోచించకండి. తక్కువ ఖర్చుతోనే అండమాన్ సందర్శించేందుకు IRCTC ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..
Tamilnadu Hill Stations Tour : భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లు మన పక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ వేసవిలో ఫ్యామిలీతో కలిసి మీరు ప్రకృతి ఒడిలో సేదతీరాలని కోరుకుంటున్నట్లయితే.. ఈ హిల్ స్టేషన్లు సోయగాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్సవకండి.
Goa Trip in Low Budget : ఇండియాలో యూత్ ఫేవరేట్ స్పాట్ గోవా. సముద్రతీరాల్లో అందమైన సాయంత్రాలు, సర్ఫింగ్, పార్టీలు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నెన్నో.. మరి, లో బడ్జెట్తో గోవా ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా..
గత 20 రోజుల నుంచి ఫిట్నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దాడులకు భయపడి బుధవారం తెల్లవారుజామున వనస్థలిపురం వద్దే బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
మీరు మహాకుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నట్లయితే ఈ 10 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి. ఎటువంటి సమస్యా రాదు..
సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు.దీంతో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతోంది.