Home » TRS
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు(TRS MLAs poaching case)లో సీబీఐ ఎంటరైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ (Telangana)లో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం కేసు (Congress War Room Case)లో సునీల్ కనుగోలు (Sunil Kanugolu) దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించనుంది.
జాతీయ పార్టీగా దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలుత పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తమ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది.
దేశంలో ఒక మార్పు కోసం బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించారు.
బీఎల్ సంతోష్ (BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.
కాంగ్రెస్ (Congress)కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సీబీఐ డైరెక్టర్ (CBI Director)కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు
ఐపీఎస్ అధికారుల (IPS officers) పోస్టింగులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును తెలంగాణ హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఫైనాన్సర్లు బోర్డు తిప్పేసినట్లు పార్టీ పేరు మార్చారని ఎద్దేవాచేశారు.