Home » TSPSC paper leak
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ (TSPSC Paper Leak) ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్ రేణుక (Renuka Rathod) గురించి..
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కు గ్రూప్-1 ప్రిలిమ్స్లో 103 మార్కులు రావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దుపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది...
ఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో (TSPSC officials) సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ (SIT officer AR Srinivas) భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస ఆందోళనలతో పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు.
టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం తీవ్రరూపం దాలుస్తోంది. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో కూడిన అంశం కావడంతో దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాయడం, అందులో
టీఎ్సపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురానుందా? తగిన నష్టనివారణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ(Telangana)లో విద్యార్థిగా, ఉద్యోగార్థిగా ఉండటమంటే జీవితాన్ని బలిపెట్టడమే అనే స్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) విద్యావ్యవస్థను దిగజార్చిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.