Home » Twitter
అసలే శిఖరాల దిగ్గజం ఎవరెస్ట్, దాని పై నుంచి 360డిగ్రీల వ్యూ అంటే ఈ మాత్రం ఉంటాది మరి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏకంగా ఢిల్లీ సీఎం ఫాలోవర్లను అధిగమించారు యూపీ సీఎం.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎలాన్ మస్క్ ఎక్స్ యాప్ (గతంలో ట్విట్టర్) నుంచి త్వరలో మరో ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టెక్సాస్లోని ఆస్టిన్లో ఈ సంస్థ కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని... వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఓడినా విచారం లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్పై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అలాగే సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాసారు. దీనిపై మంత్రి ట్వీట్...
అమరావతి: ఓ అభిమాని రాసిన లేఖకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ లేఖపై స్పందించిన ఆయ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఐర్లాండ్ దేశంలో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..
మీరెప్పుడైనా టీషర్టులు మడతపెట్టిన రోబోలను చుశారా? లేదా అయితే ఇక్కడ చుసేయండి. తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కొత్త వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఎవరైనా.. పార్టీకి వెళ్తే అందరితో కలివిడిగా కలిసిపోతారు. పాత దోస్తులు, తోటి ఉద్యోగులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లతో పిచ్చాపాటి ముచ్చట్లతో
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి వైరల్ గా మారారు.