Home » UPSC Civils
దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ మళ్లీ పొడిగింపు చేశారు. అయితే ఎప్పటివరకు పొడిగించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీరు ఈ నోటీసును తప్పక చదవాలి.
నేరుగా నియామకాలు (లేటరల్ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఒక్కటే టెన్షన్. సరిగ్గా మరో 48 రోజుల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు ఇది కీలక సమయం.. చాలా మంది విద్యార్థులు చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్లోకి భారీగా వర్షపునీరు చేరి, అక్కడ ఉన్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది.
ట్రైనీ IAS అధికారిణి పూజా ఖేద్కర్ వివాదం తర్వాత ఇప్పుడు UPSC సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఐఎఎస్లో వికలాంగుల కోటాపై కామెంట్లు చేయగా, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలకు ఆయన రాజీనామాతో సంబంధం లేదని సోనీ సన్నిహితులు చెబుతున్నారు.
యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్కు వచ్చిన మార్కులు 2,025కి గాను 1,099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200(72.72ు) మార్కులు.
ఒకే ఒక్క నిమిషం ఆలస్యం ఒక కుటుంబానికి ఊహించని దు:ఖాన్ని కలిగించింది. ఓ యువతి తల్లిదండ్రులను భోరున విలపించేలా చేసింది. కన్నతల్లి సొమ్మసిల్లి పడిపోగా.. తండ్రి నిస్సహా స్థితికి జారుకున్నాడు.
హైదరాబాదీలు.. ఇటీవల కేరళ పర్యటనకు కారులో వెళ్లారు. ఆ క్రమంలో వారు గూగుల్ మ్యాప్ను అనుసరించారు. దీంతో వారు కారు వాగులోకి దూసుకు వెళ్లింది. అయితే అదే సమయంలో స్థానికులు వారిని రక్షించారు. దీంతో వారు బతికిపోయారు.