Home » Varanasi
Student: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దారుణం చోటు చేసుకొంది. ఓ యువతిని బంధించి ఒకటి రెండు రోజుల కాదు.. వారం రోజులపాటు గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డారు. హోటళ్లు మారుస్తూ.. ఆ యువతిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం క్రీ.శ. 300 సంవత్సరంలో నిర్మితమైనట్లు పురాతత్వ ఆధారాలు సూచిస్తున్నాయి. విష్ణుమూర్తి అవతారమైన వేంకటేశ్వరుడికి అంకితమైన ఈ ఆలయం ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. ఈ ఆలయం గురించి తొలి శాసనాలు 9వ శతాబ్దంలోని చోళుల కాలంలో లభించాయి.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ ను ఓ యువకుడు డోర్ తెరవడానికి యత్నించగా ఎయిర్లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విమానంలో ప్రయాణిరుల్లో ఆందోళన వ్యక్తమైంది.
Holi Celebrations: ఫాల్గుణ మాసం పౌర్ణమి ఘడియలు హోళీ పండగ జరుపుకొంటారు. ఈ పండగ వేళ.. రంగులు ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. అయితే అదే హోలీ పండగ వేళ.. బూడిదను ఒకరిపై ఒకరు జల్లుకుంటారన్న సంగతి తెలుసా. అది కూడా శ్మశానంలో కాలిన భౌతిక కాయం తాలుక బూడిదను ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు జల్లుకొంటారు.
కాశీలో వీఐపీల సిఫార్సు లేఖలు చెల్లుతాయా. ప్రోటోకాల్ దర్శనాల కోసం వారణాసిలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి. నేరుగా సిఫార్సు లేఖ తీసుకెళ్తే దర్శనం కల్పిస్తారా.. ప్రోటోకాల్ దర్శనం కోసం వారణాసిలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాశీ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ వెళ్లలేని పరిస్థితి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డైెరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు ప్రయాణం ద్వారా తక్కువ ఖర్చుతో కాశీ ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.
Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.
మీరు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఆటోను ఆశ్రయించారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి గ్రామానికి చెందిన వీరు జనవరి 27న కాణిపాకంలో దర్శనం చేసుకుని..
తన పేరును శ్రీ యమయ్ మమతా నందగిరిగా మార్చుకున్నారు. శుక్రవారం ఉదయం రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చిన మమత.. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మమతతో లక్ష్మీనారాయణ్ గంగానదిలో పూజలు నిర్వహింపజేశారు.