Home » Vemuri Radhakrishna
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
ఆంధ్రజ్యోతి దినపత్రిక నూతన ఎడిటర్గా ఎన్.రాహుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్లకుపైగా ఆంధ్రజ్యోతి ఎడిటర్గా విశిష్ట సేవలందించిన కె.శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రజ్యోతి.. ఎడిటర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. ఇక్కడ పనిచేసిన వారెంతో మంది సంపాదకులుగా ఎదిగారు.
ఏబీఎన్ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు వేమూరి రాధాకృష్ణ. ప్లానింగ్ పర్వం నుంచి ప్రసార పర్వం పూర్తయ్యే దాకా.. ప్రతి దానిలో ఆయన మార్క్ స్పష్టంగా ఉంటుంది. పాత్రికేయ కోణంలో అన్ని అంశాలను స్పృశించి.. విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సైన జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ.
ఏబీఎన్ జర్నలిజం ఒక నిఘా వ్యవస్థ లాంటిది. ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్టే పట్టేసే లక్షణమున్న ప్రాతికేయమది. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టని తత్వం ఏబీఎన్ది..సమాచారం ప్రతీ ఒక్కరికీ చేరాలి. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్న సత్సంకల్పంతో ఏబీఎన్ ముందుకు కదులుతుంది.
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను...
‘ఢిల్లీ మద్యం కేసులో విచారణ పూర్తి చేయకుండా నిందితులను ఇంకెంత కాలం జైలులో ఉంచుతారు?’ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడినవారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం...
సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం బుధవారం ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.