Home » Vikarabad
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ నేవీ రాడార్ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్ఎఫ్) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.
ఆ అవ్వ వయస్సు వందేళ్లపైనే! నా అనేవాళ్లెవరూ లేరు. చాలా ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ పండుటాకుకు ఇప్పుడు ఆ ఇల్లూ లేకుండా పోయింది. వర్షాలకు తడిసి ఇంట్లోని ఓ భాగం కూలిపోయింది.
వర్షాకాలంలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వారు మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని ధరూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ను (Kotipalli Project Backwater) చూసేందుకు హైదరాబాద్ నుంచి కొంతమంది పర్యాటకులు (Tourists) వెళ్లారు.
Telangana: జిల్లాలో పర్యాటకుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీకెండ్ కావడంతో ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వారు... అక్కడ మట్టిలో ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్ జిల్లా (Vikarabad) ధారూర్ మండలం కోట్పల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో అనేక వాహనాలు ఇరుక్కుపోయాయి. రాత్రంతా బురదలో నుంచి తీయడానికి ప్రయత్నించినా
ఆస్పత్రుల్లో మృతదేహాలు తారుమారై.. ఒకరికి బదులు మరొకరికి అంత్యక్రియలు చేసిన ఉదంతాలను చదివి ఉంటాం..! ఇది మాత్రం మరో రకం..! సినిమాల్లో చూపించినట్లుగా.. ఎక్కడో జరిగినట్లుగా చెప్పుకొనే తరహా ఘటన..! ‘మృతుడు’ తమవాడే అనుకుని తీసుకెళ్లి కర్మకాండలు చేస్తుండగా..
చోరీకి గురైన ఫోన్.. ఓ కుటుంబాన్ని తికమకపెట్టింది. ఓ వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వికారాబాద్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడనుకుని శవానికి అంత్యక్రియలు చేస్తుండగా.. అసలైన వ్యక్తి వచ్చి తాను బ్రతికే ఉన్నానని చెప్పాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు? అతన్నే వారు తమ కుటుంబ సభ్యునిగా ఎందుకు అనుకున్నారు? అంటే అంతా ఫోన్ తెచ్చిన చిక్కులు అని..
ఉమర్ఖాన్ అనే భూకబ్జాదారు తన మేన కోడలు, సోదరుడికి చెందిన భూమిని అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్కు చెందిన నరే్షకుమార్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఒక రైతు పొలం మధ్య నుంచి రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన ఫాం హౌస్కు రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించిన ఆ రైతు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మమ్మదాన్పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీని తొలిసారి విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్(Blue Dart) తెలిపింది. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తన రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడానికి డ్రోన్ సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నట్లు బ్లూడార్ట్ వెల్లడించింది.