Home » YS Avinash Reddy
వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి బెయిల్పై బయట ఉండటం వల్ల సాక్ష్యాలు నష్టపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు
Adinarayana Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిలకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. ముందు వివేకా హత్య కేసులో వారిద్దరూ ముద్దాయిలు కాదని తేల్చండి అని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసు 5వ నిందితుడు...
అవినాష్ రెడ్డి నీ మఖం అద్దంలో చూసుకో.. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో కనిపిస్తోందంటూ బి టెక్ రవి వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల రైతులు.. గుడ్డ లూడదీసి వైఎస్ జగన్ ముందు నిన్ను నిలబెట్టారంటూ వైఎస్ అవినాష్కు చురకలంటించారు.
కడప అంటే ఇప్పటి దాకా కళలకు కాణాచి. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. తిరుమల తిరుపతి(Tirumala Tirupati) తొలి గడప దేవునికడప ఇక్కడే ఉంది. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య, సామాజిక దురాగాతాలపై గళమెత్తిన వేమన, కాలజ్ఞానం బోధించిన వీరబ్రహ్మం ఇక్కడి వారే.
గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి కీలకంగా వ్యవహించారు. ఆ సమయంలో అతడి వ్యవహరించిన తీరుపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు సైతం నమోదయ్యాయి. ఆ క్రమంలో అతడిని కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్కు విచారణలో భాగంగా తీసుకు వచ్చారు. ఈ విషయం తెలిసిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వెంటనే స్పందించారు. వర్రా రవీందర్ రెడ్డిని వెంటనే వదిలి వేయాలంటూ స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దాంతో వర్రా రవీందర్ రెడ్డిని వదిలి వేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
నిందితులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగకుండా మాజీ సీఎం జగన్ కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేసిన సందర్భాలు చూశాము. దర్యాప్తు సంస్థల అధికారుల నైతికతను..
ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి మధ్య విబేధాలు రాగా.. భారతి ఎంపీ టికెట్ను అవినాష్ రెడ్డికి ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. వివేకానందరెడ్డి ఉండగా ఎంపీ టికెట్ ఇవ్వడం..
అధికారం ఉందనే అహంకారంతో ఏమి చేసినా సాగుతుందనుకున్న వైసీపీ అధినేత జగన్కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో నిన్నటి నుంచి కడప లోక్సభ స్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీచేస్తారని.. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.