Home » YS Jagan
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా జగన్ వ్యాఖ్యలు చేయడంపై..
Nara Lokesh: విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మంగళవారం ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమదైన శైలిలో ఇలా స్పందించారు.
Jammalamadugu MLA: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిలోపై జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రమని అయన అభివర్ణించారు. జైలు గోడలు చూడానికే వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
TDP Leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేతలు మండిపడ్డారు. జైలులో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంతోపాటు బయట మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ తల్లిని, చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్రా రవీంద్ర రెడ్డి సైతం జైలులో ఉన్నాడని.. వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తావా ? అంటూ వైఎస్ జగన్ను సూటిగా ప్రశ్నించారు.
కొత్త కార్డుల కోసం 30,611, స్ల్పిట్ కార్డుల కోసం 46,918, కార్డుల్లో చేర్పులకు 2,13,007, అడ్రస్ మార్పునకు 8,263, తొలగింపునకు 36,588, కార్డులను...
సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై రూ.లక్ష కోట్లకు పైగానే భారం పడుతుందని...
ఇటు పక్క తిరుమల(Tirumala)లోని ఆనంద నిలయం, వేంకటేశ్వరస్వామి ఫొటో, అటువైపు జగన్(Jagan) బొమ్మ చుట్టూ నవరత్నాల పేరుతో అందిస్తున్న పథకాలను ముద్రించారు. ఇదీ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలోని చిత్రాలు. ఇలా, శ్రీవారితో సమానంగా అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
వైసీపీ నేతలు పార్టీ వీడి వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ 2.O అంటున్నారా.. ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తే ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. జగన్ పిట్ట కథలతో కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారా..
KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్పై సీఐడీ విచారణ మొదలైంది.