తిరుమలగిరికి చేరిన గోదావరి జలాలు

ABN , First Publish Date - 2023-08-10T00:55:21+05:30 IST

వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నారు పోసుకొని గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న సమయంలలో బుధవారం భయ్యాన్న వాగు నుంచి తిరుమలగిరి మండలంలోని 69వ డిబీఎం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదిలారు.

తిరుమలగిరికి చేరిన గోదావరి జలాలు
వెలిశాల 69వ డీబీఎం ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు

తిరుమలగిరి రూరల్‌, ఆగస్టు 9: వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నారు పోసుకొని గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న సమయంలలో బుధవారం భయ్యాన్న వాగు నుంచి తిరుమలగిరి మండలంలోని 69వ డిబీఎం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. దశల వారీగా 49 రోజుల పాటు వారాబంధి పద్ధతలో 1500 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతామని ఎస్సారెస్పీ డీఈ తెలిపారు. దీనితో 650 చెరువులు, కుంటలు నిండటంతో 2లక్షల 13 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-08-10T00:55:21+05:30 IST