Share News

VINAYAKA CHAVITI : మట్టి వినాయకుల పంపిణీ

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:15 AM

పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫిషనల్స్‌ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు.

VINAYAKA CHAVITI : మట్టి వినాయకుల పంపిణీ
Aopa leaders distributing clay idols

మట్టి వినాయకుల పంపిణీ

గోరంట్ల, సెప్టెంబరు 5: పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫిషనల్స్‌ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు. అవోప నాయకులు సుకుమార్‌గుప్త ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను అన్నివర్గాల ప్రజలకు అందించా రు. కాలుష్య నివారణ కోసం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు బీకే రాజేష్‌, రత్నయ్యవెట్టి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 06 , 2024 | 12:15 AM