ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి కుప్పంకు చంద్రబాబు

ABN, Publish Date - Jun 20 , 2024 | 04:22 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో (Kuppam) పర్యటించనున్నారు. రెండు రోజులు పాటు కుప్పంలోనే బాబు ఉండనున్నారు.

CM Nara Chandrababu Naidu

చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో (Kuppam) పర్యటించనున్నారు. రెండు రోజులు పాటు కుప్పంలోనే బాబు ఉండనున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. సీఎం హోదాలో తొలిసారిగా కుప్పంకు చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


నియోజకవర్గంలోని పలు మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కుప్పంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు చెప్పారు. కుప్పంకు చంద్రబాబు ఏయే హామీలు ఇస్తారోనని అందరు చర్చింకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Kalyan: పలు శాఖల అధికారులతో సమీక్షలు.. బిజీబిజీగా పవన్

YS Jagan: నాడు హేళన చేశారు.. నేడు పోరాడతామంటున్నారు..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 04:27 PM

Advertising
Advertising