ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Durgesh: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందేలా చూస్తాం

ABN, Publish Date - Jul 11 , 2024 | 04:32 PM

ప్రభుత్వ పథకాలపై మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేరువచేయాలని నిర్ణయించామని తెలిపారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు(గురువారం) ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

Minister Kandula Durgesh

రాజమండ్రి: ప్రభుత్వ పథకాలపై మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేరువచేయాలని నిర్ణయించామని తెలిపారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు(గురువారం) ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు, ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... అధికారులు, జిల్లా అధికారులు కలిసి సమన్వమంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అతి తక్కువ సమయంలోనే అమలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.


గోదావరి పుష్కరాలపై చర్చించాం: కలెక్టర్ ప్రశాంతి

అధికారులు,ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసేందుకు పరిచయ కార్యక్రమం ఏర్పాటుచేశామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. నియోజకవర్గాల పరిధిలో సమస్యలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. టీం ఈస్ట్ గోదావరిగా గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 04:32 PM

Advertising
Advertising
<