ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganta Srinivasa Rao: ఆ వైసీపీ నేతలు రాజీనామా చేయాలి.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jun 22 , 2024 | 06:27 PM

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు.

Ganta Srinivasa Rao

విశాఖపట్నం: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు. ఈ క్లబ్లో ఉన్న పదవులు అన్ని బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. ఇందులో ఉన్న వైసీపీ నేతలు రాజీనామాలు చేసి తప్పుకోవాలని కోరారు. సినిమా రంగంలో సంబంధం ఉన్న వ్యక్తులకు తిరిగి అవకాశం ఇవ్వాలన్నారు. లేదంటే ప్రభుత్వపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు ఉంటాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు.


సినీ రంగం అభివృద్ధి చెందాలి: కె ఎస్. రామారావు

2015లో ఫిలింనగర్ క్లబ్ ఏర్పాటు చేశామని సినీ నిర్మాత కె ఎస్. రామారావు తెలిపారు. గత కొంతకాలంగా ఫిలింకి సంబంధం లేని స్థానికులు సంఖ్య పెరుగుతూ వస్తుందని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి ఈ కమిటీ పూర్తిగా, అప్పగించాలని కోరారు. 2019లో రామానాయుడు కొండపైన ఐదు ఎకరాల కేటాయించారని గుర్తుచేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ , సినీ రంగం కూడా ఇక్కడ అభివృద్ధి చెందాలని కె ఎస్. రామారావు కోరారు.

Updated Date - Jun 22 , 2024 | 06:27 PM

Advertising
Advertising