ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy : ఈటలను నియమిస్తే స్వాగతిస్తా

ABN, Publish Date - Jun 20 , 2024 | 05:09 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని విషయమని కిషన్‌ రెడ్డి తెలిపారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని విషయమని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తుచేశారు. కొత్త అధ్యక్షుడిగా ఎవర్ని నియమించినా మంచిదేనని చెప్పారు. ఈటల రాజేందర్‌ను నియమిస్తే స్వాగతిస్తానన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందే జమ్మూ కశ్మీర్‌ వెళ్లి ఎక్కువ సమయం అక్కడే ఉన్నానన్నారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అసాంఘిక శక్తులను ఎలా అడ్డుకోవాలి? అల్లర్లు జరగకుండా ఏం చేయాలి? వంటి అంశాలను తానే పర్యవేక్షించానని చెప్పారు.

Updated Date - Jun 20 , 2024 | 05:09 AM

Advertising
Advertising