తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Aug 25 , 2024 | 11:33 AM
మహబూబ్నగర్ జిల్లా: వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్టపై వెలసిన తిరుమలయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తిరుమలయ్య గుట్టపై స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్టపై వెలసిన తిరుమలయ్య స్వామికి హారతి ఇస్తున్న అర్చకుడు..

తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకున్న భక్తులకు హారతి ఇస్తున్న అర్చకుడు..

తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకుని యజ్ఞం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు..

వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్టపై ఉన్న చెరువు వద్ద భక్తుల సందడి..

తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకునేందుకు మెట్లద్వారా నడుచుకుంటూ వెళుతున్న భక్తులు..

తిరుమలయ్య గుట్టపై షాపుల వద్ద భక్తులు కొనుగోళ్లు చేస్తున్న దృశ్యం..

తిరుమలయ్య గుట్టపై స్వామిని దర్శించుకుని.. ఖాళీ ప్రదేశంలో సేదదీరుతున్న భక్తులు..
Updated at - Aug 25 , 2024 | 11:33 AM