ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CBN: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు ..

ABN, Publish Date - May 30 , 2024 | 03:08 AM

అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

శంషాబాద్‌ రూరల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఉదయం 9.30 గంటలకు బాబు దంపతులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తునవిమానాశ్రయానికి తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.


మనదే ప్రభుత్వం: బాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీనేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని అభినందించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడాబాగా కష్టపడ్డారని, బీజేపీతో పొత్తుకూడా ఉపయోగపడిందన్నారు.

Updated Date - May 30 , 2024 | 03:08 AM

Advertising
Advertising