Home » TATA Group
టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్ స్టెల్ద్ ఎడిషన్ కార్లను కంపెనీ విడుదల చేసింది.
టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఆయన చేసిన కృషిని గుర్తించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
భారతీయ వ్యాపార రంగంలో రతన్ టాటా పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అయితే రతన్తో చివరి వరకు సన్నిహితంగా ఉన్న యువకుడు శంతను నాయుడికి టాటా గ్రూప్లో కీలక పదవి లభించింది.
మీరు తక్కువ ధరల్లో ఓ మంచి కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే టాటా నుంచి తక్కువ ధరల్లో వచ్చే టియాగో కార్ మోడల్స్ రేట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ ఏళ్ల నాటి సంప్రదాయంలో పెను మార్పు తెచ్చింది. రతన్ టాటా మరణానంతరం అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఇకపై రతన్ టాటా 'మోడల్'పై కంపెనీ పనిచేయదు. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొత్త రోడ్మ్యాప్ సిద్ధం చేసింది. దీని ప్రకారం..
టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా దేశాభివృద్ధిలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో సైతం కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో ఆ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగాలతోపాటు వివిధ కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, చంద్రశేఖరన్ చర్చించారు.
రతన్టాటా జీవితంలోని ఏ సంఘటన తీసుకున్నా హృదయం కదిలించే కథలే కనిపిస్తాయి. ఇంట్లో తన ప్రియమైన శునకం మరణించినప్పుడు మూగజీవాల రోదనకు ఆయన గుండె చలించింది. ‘‘మనుషులకేనా? జంతువులకు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు ఉండకూడదు?’’ అని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముంబయిలో ‘స్మాల్ యానిమల్ హాస్పిటల్’ ప్రారంభించారు..
లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.
దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సైనిక రవాణా విమానాలను తయారు చేసే తొలి ప్రైవేటు కర్మాగారం ప్రారంభమైంది. గుజరాత్లోని వడోదరలో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో కలిసి సోమవారం ప్రారంభించారు.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత రతన్ టాటా(Ratan Tata) మరణించాక ఆయన ఆస్తులు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. మార్కెట్ పరంగా టాటా కంపెనీ విలువ రూ.30 లక్షల కోట్లకుపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.