ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raja Singh: బక్రీద్ గోరక్షాలకు బ్లాక్ డే.. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jun 17 , 2024 | 07:53 PM

బక్రీద్ గోరక్షాలకు బ్లాక్ డే లాంటిది అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్, ఉత్తమ్ పద్మావతి ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పిన విధానాన్ని తప్పు పట్టారు.

Raja Singh

హైదరాబాద్: బక్రీద్ గోరక్షాలకు బ్లాక్ డే లాంటిది అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్, ఉత్తమ్ పద్మావతి ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పిన విధానాన్ని తప్పు పట్టారు. ఈరోజు(సోమవారం) తన కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ గోవు షాడో వచ్చే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టెంప్లేట్స్ తయారు చేసి పెట్టారని మండిపడ్డారు.


తాము ఒక వైపు గో రక్షణ చేస్తుంటే మరోవైపు వారు గోవులను కోసుకుని తింటారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెట్టిన పోస్టులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికు హిందువులు కూడా ఓటు వేశారని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టిన ఎమ్మెల్యేల పైన సీఎం ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు వెంటనే ఆ పోస్టులను డిలీట్ చేయాలని రాజాసింగ్ కోరారు.

Updated Date - Jun 17 , 2024 | 07:53 PM

Advertising
Advertising