ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

ABN, Publish Date - Jul 14 , 2024 | 03:32 AM

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.

నల్లగొండ, జూలై 13: ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు. అనంతరం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర రాజధానికి ఏసీ బస్సులు నడుపుతామని తెలిపారు.


నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు ఏర్పాటు చేసిన మూడు కొత్త ఏసీ బస్సులను నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీలో కొత్తగా 3,035 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. దసరాలోగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 30 డీలక్స్‌ బస్సులు, 30 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు కేటాయిస్తామని ప్రకటించారు.

Updated Date - Jul 14 , 2024 | 03:32 AM

Advertising
Advertising
<