మతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు : మోదీ

ABN, Publish Date - May 17 , 2024 | 07:11 AM

ఉత్తరప్రదేశ్: మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

ఉత్తరప్రదేశ్: మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం ఎప్పటినుంచో భారతీయుల కల అని అన్నారు. అలాంటి రామమందిరాన్ని ఎన్డీయే హయాంలో నిర్మించామని మోదీ గుర్తు చేశారు. ఎన్డీయే పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. జీ-20 సదస్సు భారత్‌లో నిర్వహించి సత్తా ఏంటో నిరూపించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

అయ్యో.. ‘అమ్మ’..!

వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 17 , 2024 | 07:11 AM