ఎపీలో ఎన్డీయే కూటమిదే విజయం?

ABN, Publish Date - May 14 , 2024 | 07:51 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అధికారమార్పిడి జరిగే అవకాశముందని అంచనాకు వచ్చారు. భారీ పోలింగ్, ఓటర్లలో కనిపించే ఉత్సాహాన్ని గమనిస్తే ఎన్డీయే కూటమికే విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అధికారమార్పిడి జరిగే అవకాశముందని అంచనాకు వచ్చారు. భారీ పోలింగ్, ఓటర్లలో కనిపించే ఉత్సాహాన్ని గమనిస్తే ఎన్డీయే కూటమికే విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రజలు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం మార్పునకు సంకేతమంటున్నారు. ఏపీలో భారీ పోలింగ్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం..


ఈ వార్తలు కూడా చదవండి..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 14 , 2024 | 07:51 AM