సెలవులో డీఎ్ఫవో భరణి
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:01 AM
డీఎ్ఫవో భరణి వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లారు. మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఆమె సెలవు పెట్టారు.

- ఇన్చార్జిగా తిరుపతి డీఎ్ఫవో
చిత్తూరు సెంట్రల్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): డీఎ్ఫవో భరణి వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లారు. మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఆమె సెలవు పెట్టారు. అప్పటివరకు ఇన్చార్జిగా తిరుపతి డీఎ్ఫవో వివేక్కుమార్కు బాధ్యతలు అప్పగిస్తూ సీసీఎఫ్ యశోదబాయి ఆదేశాలు జారీ చేశారు.