Indian Railways: 25 నుంచి చర్లపల్లి మీదుగా జన్మభూమి రాకపోకలు
ABN, Publish Date - Apr 06 , 2025 | 05:18 AM
జన్మభూమి ఎక్స్ప్రెస్ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుండి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్నగర్ మీదుగా ప్రయాణాలు ప్రారంభిస్తాయని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): జన్మభూమి ఎక్స్ప్రెస్ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుంచి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్నగర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ రైలు ఈ నెల 25 నుంచి విశాఖలో బయలుదేరి సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి, రాత్రి 7.40 గంటలకు లింగంపల్లి చేరుతుంది. 26 నుంచి లింగంపల్లిలో బయలుదేరి 7.15 గంటలకు చర్లపల్లి, రాత్రి 7.45 గంటలకు విశాఖ చేరుతుంది.
Updated Date - Apr 06 , 2025 | 05:21 AM