కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం
ABN, Publish Date - Apr 13 , 2025 | 10:06 AM
ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సోవాల్లో భాగంగా శనివారం నాడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసింది.

బ్రహ్మోత్సోవాల్లో భాగంగా శనివారం నాడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

రథోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారీగా తరలి వచ్చారు.

రథోత్సవం సందర్భంగా కోలాటం చేస్తున్న మహిళలు

రథోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సీతారాములను రథంపై అధిష్టించి గ్రామవీధుల్లో తిప్పారు.

ప్రత్యేక అలంకరణలో సీతారాములు

రథోత్సవం సందర్భంగా డోలు వాయిస్తున్న వాయిద్యకారులు

సీతారాములను మొక్కుతున్న భక్తులు

సీతారాములు ఉన్న రథాన్ని ఆలయ పురవీధుల్లో తిప్పారు. భక్తులు బారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

సీతారాముల రథాన్ని ఫొటోలు తీస్తున్న భక్తులు

ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
Updated at - Apr 13 , 2025 | 10:31 AM